Header Banner

పెమ్మసాని సమీక్షతో గుంటూరు అభివృద్ధి ఊపు... ఆ జిల్లాలకు కొత్త రైల్వే స్టేషన్లు!

  Fri Jun 13, 2025 17:56        Politics

గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించినట్టు తెలిపారు. మంగళగిరి, గుంటూరు, తెనాలి రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కార్యాచరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. అలాగే, గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జులు (ఆర్వోబీలు) సిద్ధంగా ఉన్నాయన్నారు. రానున్న నాలుగు నెలల్లో రైల్వే అండర్ బ్రిడ్జులు (ఆర్ యూబీలు) నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచేలా అన్ని శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

కర్ణాటకలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు ఏపీ వాసులు దుర్మరణం!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులునటీనటులుఅభిమానులు ఆవేదన వ్యక్తం

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #guntur #pemmasani #boosted #railway #track #tdp